ఆస్ట్రేలియాకు చెందిన జంట హిందూ సంప్రదాయం ప్రకారం స్నేహితుడి పెళ్లిరోజునే తాము వివాహం చేసుకుని సన్నిహితులను ఆశ్చర్యపరిచింది.
ఏలూరు జిల్లా చింతలపూడి, రేచెర్లలో రిలయన్స్‌ సంస్థ ఏర్పాటు చేయనున్న భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌ (యూసీజీ) ప్రాజెక్ట్‌తో ...
చెరువు ఊరికి ఆదరువు. సాగునీటితోపాటు పశు పక్ష్యాదుల అవసరాలకు, భూగర్భ జల మట్టాల పరిరక్షణకు చెరువులే కీలకం. ఈసారి ఎల్‌నినో ...
మూడురోజులైనా... నేపాల్‌లో జల ప్రళయం తాలూకు మృత్యు గీతం కొనసాగుతోంది. బుధవారంనాటి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ...
ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు పునరావాస గ్రామాల్లో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని ...
మీ వాహనం చోరీ అయింది. అదెక్కడుందో పోలీసు కెమెరా పట్టించింది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వరసగా దొంగతనాలు జరిగాయి.
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఇళ్లు లేని పేదలకు త్వరలో కూటమి ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ప్రధానమంత్రి ...
రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క రాఖీలు కట్టారు. శుక్రవారం వారు విడివిడిగా ...
నేపాల్‌లో సంభవించిన విలయం తాలూకు జ్ఞాపకాలు ఒకవైపు ఉండగానే.. మరోవైపు త్రిశూలి నదీ తీరాల్లో భారీ సరస్సులు, వాటిలోని నీటి ...
ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గోదావరి, కృష్ణాజలాలు ప్రవహించే పంటకాల్వల వెంబడి ఉన్న అనేక ...
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉందని జనసేన పార్టీ రాజకీయ ...
అర్ధరాత్రి వేళల్లో ప్రజా రవాణాకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సెప్టెంబరు 1వ తేదీ నుంచి రాత్రి పూట సేవలను ...